నెల్లూరు జిల్లాలో మాజీ ఉప రాష్ట్రపతి ఎ, వెంకయ్య నాయుడు పర్యటన ఖారరైoది ఈ నెల 12 తేదీ నుంచి 17 తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమన్ శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు జనవరి 12న స్వర్ల భారత్ ట్రస్ట్కు వస్తారు 17 వ తేదీ మధ్యాహ్నం 12:30 నిమిషాలకు స్వర్ణ భారత్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం



