నంద్యాల చాంద్ బాడ ,క్రాంతి రేఖ గ్రంథాలయంలో, రాష్ట్ర అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు షబ్బీర్ హుస్సేన్ పర్యవేక్షణ లో నంద్యాల జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సలీం, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, కోశాధికారి రహీం ఆధ్వర్యంలో నంద్యాల యూనిట్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యవర్గం ఈ విధంగా ఉంది అధ్యక్షులు: B. కరీముల్లా ఉపాధ్యక్షులు: ఖాజీ జమీల్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి: SP రసూల్ మహిళా కన్వీనర్: M. రుక్సానా సహ-కన్వీనర్: S.సోఫియా జాయింట్ సెక్రటరీ: సయ్యద్.జమీల్ కోశాధికారి: హాఫిజ్ షోయజుజ్జామాన్ ఈ సందర్భంగా రాష్ట్ర అడ్వైజరి కౌన్సిలింగ్ మెంబర్స్, జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ, AIITA అనేది దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల ద్వారా “నాణ్యతతో కూడిన విలువల ఆధారిత విద్య” “క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ వ్యాల్యూస్” కోసం అహర్నిశం కృషి చేస్తుందని పేర్కొన్నారు స్థానిక అధ్యక్షులు బి. కరీముల్లా మాట్లాడుతూ – “AIITA విద్యార్థులలో నైతికతను, ఉపాధ్యాయులలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సంస్థ ఆశయ సాధనలో నా వంతు కృషి చేస్తాను నంద్యాల యూనిట్ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తాను” అని తెలిపారు.

ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ (AIITA) – నంద్యాల యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక
నంద్యాల చాంద్ బాడ ,క్రాంతి రేఖ గ్రంథాలయంలో, రాష్ట్ర అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు షబ్బీర్ హుస్సేన్ పర్యవేక్షణ లో నంద్యాల జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సలీం, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, కోశాధికారి రహీం ఆధ్వర్యంలో నంద్యాల యూనిట్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యవర్గం ఈ విధంగా ఉంది అధ్యక్షులు: B. కరీముల్లా ఉపాధ్యక్షులు: ఖాజీ జమీల్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి: SP రసూల్ మహిళా కన్వీనర్: M. రుక్సానా సహ-కన్వీనర్: S.సోఫియా జాయింట్ సెక్రటరీ: సయ్యద్.జమీల్ కోశాధికారి: హాఫిజ్ షోయజుజ్జామాన్ ఈ సందర్భంగా రాష్ట్ర అడ్వైజరి కౌన్సిలింగ్ మెంబర్స్, జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ, AIITA అనేది దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల ద్వారా “నాణ్యతతో కూడిన విలువల ఆధారిత విద్య” “క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ వ్యాల్యూస్” కోసం అహర్నిశం కృషి చేస్తుందని పేర్కొన్నారు స్థానిక అధ్యక్షులు బి. కరీముల్లా మాట్లాడుతూ – “AIITA విద్యార్థులలో నైతికతను, ఉపాధ్యాయులలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సంస్థ ఆశయ సాధనలో నా వంతు కృషి చేస్తాను నంద్యాల యూనిట్ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తాను” అని తెలిపారు.

