మొదటి రోజు 9-2-2026 న ఆత్మకూరు నుంచి తిరుమల వరకు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభం అయినది పాదయాత్ర లో భాగంగా మొదటి రోజు నుంచి భక్తి శ్రద్దలతో పాదయాత్ర బయలు దేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం జనసేన నాయకులు అక్బర్ బాషా, బాను కిరణ్ గడ్డం వంశీ తోడేటి వెంకటేశ్వర్లు, మర్రిపాడు చిన్న జనసేన పాల్గొన్నారు.



