అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేపట్టిందని గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేటీకరణకు మద్దతుగా రాజోలులో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో పోస్టర్లు అతికించి, ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రదర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలకు కోట్లాది రూపాయలు అప్పులు చేసి, నిధులను దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు

అభివృద్ధి లక్ష్యంగా ప్రైవేటీకరణ: శ్రీనివాస్
అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేపట్టిందని గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేటీకరణకు మద్దతుగా రాజోలులో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో పోస్టర్లు అతికించి, ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రదర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలకు కోట్లాది రూపాయలు అప్పులు చేసి, నిధులను దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు

