ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 2 (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు డిసిసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మనుబోలు మండలం అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారిని సన్మానించారు. 12 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. వైసిపి హయాంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను హైకోర్టు స్టేతో కాపాడి పదోతరగతి వరకు విస్తరించామని పేర్కొన్నారు. గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం – గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 2 (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు డిసిసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మనుబోలు మండలం అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారిని సన్మానించారు. 12 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. వైసిపి హయాంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను హైకోర్టు స్టేతో కాపాడి పదోతరగతి వరకు విస్తరించామని పేర్కొన్నారు. గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

