ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర గ్రామ పెద్దమ్మ గడ్డ సెంటర్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు.9 రోజులు పూజల అనంతరం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 2 వందల మందికి పైగా మహిళలు అమ్మవారిని కోలాటాలు వేస్తూ గ్రామ పురవీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో అమ్మవారి నిత్య పూజ పూజారి కోల సమ్మయ్య, నిర్వాహకులు,అమ్మవారి మాలధారులు,గుంటుపల్లి అరుణకుమారి,జినుకల హాసిని,కీర్తి పద్మ,నంచర్ల రజిని,గర్నెపెల్లి మౌనిక, గర్నిపెళ్లి రాధిక,వరంగంటి కవిత,మర్రి సుజాత,బోనగిరి ఐలమ్మ, నిమ్మల పద్మ,యాట పద్మ, కాశబోయిన మహేంద్రలతోపాటు కొత్త రఘు,నంచర్ల లక్ష్మణ్ చారి,లింగాపురం రాజు, రాచకొండ యాదగిరి,కీర్తి సురేష్,బుర్ర సతీష్,చాట్ల సారంగం గురుస్వామి,వరంగంటి అఖిల్,సాయి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరెలుఇతర అలంకరణ వస్తువులు, లడ్డు ను వేలం వేయగా 1 లక్ష 50 వేల రూపాయలు వెచ్చించి భక్తులు కైవసం చేసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.

అంగరంగ వైభవంగా అమ్మవారి నిమజ్జనం
ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర గ్రామ పెద్దమ్మ గడ్డ సెంటర్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు.9 రోజులు పూజల అనంతరం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 2 వందల మందికి పైగా మహిళలు అమ్మవారిని కోలాటాలు వేస్తూ గ్రామ పురవీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో అమ్మవారి నిత్య పూజ పూజారి కోల సమ్మయ్య, నిర్వాహకులు,అమ్మవారి మాలధారులు,గుంటుపల్లి అరుణకుమారి,జినుకల హాసిని,కీర్తి పద్మ,నంచర్ల రజిని,గర్నెపెల్లి మౌనిక, గర్నిపెళ్లి రాధిక,వరంగంటి కవిత,మర్రి సుజాత,బోనగిరి ఐలమ్మ, నిమ్మల పద్మ,యాట పద్మ, కాశబోయిన మహేంద్రలతోపాటు కొత్త రఘు,నంచర్ల లక్ష్మణ్ చారి,లింగాపురం రాజు, రాచకొండ యాదగిరి,కీర్తి సురేష్,బుర్ర సతీష్,చాట్ల సారంగం గురుస్వామి,వరంగంటి అఖిల్,సాయి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరెలుఇతర అలంకరణ వస్తువులు, లడ్డు ను వేలం వేయగా 1 లక్ష 50 వేల రూపాయలు వెచ్చించి భక్తులు కైవసం చేసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.

