Thursday, 5 March 2026
  • Home  
  • అంకెనపల్లి నరసింహారెడ్డి, నెల్లూరు లోని అఖిల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంకెనపల్లి నరసింహారెడ్డి, నెల్లూరు లోని అఖిల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా ఖలీల్ అన్న గారిని వైఎస్ఆర్సిపి పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ, నెల్లూరు జిల్లా చెందిన అంకెనపల్లి నరసింహారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఖలీల్ అన్న గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని నరసింహారెడ్డి గారు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా ఖలీల్ అన్న గారిని వైఎస్ఆర్సిపి పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ, నెల్లూరు జిల్లా చెందిన అంకెనపల్లి నరసింహారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఖలీల్ అన్న గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని నరసింహారెడ్డి గారు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.