Tuesday, 9 December 2025

Tag: bhimavaram

పశ్చిమ గోదావరి

బిజెపి రాష్ట్ర నూతన పదాధికారుల సంస్థాగత కార్యశాల కార్యక్రమం

శుక్రవారం విజయవాడలో నిర్వహించిన బిజెపి రాష్ట్ర నూతన పదాధికారుల సంస్థాగత కార్యశాల కార్యక్రమంలో జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివప్రకాశ్ జీ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు మరియు ఇతర పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర నూతన పదాధికారులను కోరారు.

పశ్చిమ గోదావరి

లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం : సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని స్వామివారిని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు ఎమ్మెల్యే అంజిబాబు కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే అంజిబాబు ను సత్కరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.