Thursday, 5 February 2026
  • Home  
  • SDMSM కళాశాలకు విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాక ……
- ఎన్ టి ఆర్ జిల్లా

SDMSM కళాశాలకు విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాక ……

విజయవాడ లబ్బీపేట న్యూస్…. పున్నమి….. డాక్టర్ మంజుల గుదిమెళ్ళ………. 10. 12 .2025 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గోల్డెన్ జూబ్లీ (1975- 2025) వేడుకల సందర్భంగా *భౌతిక శాస్త్ర విభాగం *వారు జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .VVS కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు నెల్లూరు , విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు *NEED OF TRUE LEADERS IN CONTEMPORARY SOCIETY*….. అనే అంశంపై ప్రసంగించారు. సమకాలీన సమాజానికి అవసరమైన నాయకత్వ లక్షణాలను వివరిస్తూ ,నాయకత్వం అంటే అధికారమే కాదు ,బాధ్యతతో కూడిన సేవా భావం అని స్పష్టం చేశారు . అలాగే ఎలక్ట్రానిక్స్ ,క్వాంటం టెక్నాలజీ వంటి శాస్త్రీయ అంశాలను విద్యార్థులకు వివరించారు . అది కాక అబ్రహం లింకన్ యొక్క విలువ ఆధారిత నాయకత్వాన్ని ,హిట్లర్ యొక్క దుర్వినియోగ నాయకత్వాన్ని ఉదాహరణగా తీసుకుని సమాజానికి కావలసిన నాయకత్వ లక్షణాలను వివరిస్తూ విలువైన సందేశం అందించారు . ఆ తర్వాత వారు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ విద్య మనిషిని శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్న ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీవీఎస్ కుమార్ గారు… భౌతిక శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎమ్ గీతామాధురి , సభ్యులు S.N .సునీత D. నీరజ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు .

విజయవాడ లబ్బీపేట న్యూస్…. పున్నమి….. డాక్టర్ మంజుల గుదిమెళ్ళ……….

10. 12 .2025 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గోల్డెన్ జూబ్లీ
(1975- 2025) వేడుకల సందర్భంగా *భౌతిక శాస్త్ర విభాగం *వారు జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .VVS కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు నెల్లూరు , విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు *NEED OF TRUE LEADERS IN CONTEMPORARY SOCIETY*….. అనే అంశంపై ప్రసంగించారు.
సమకాలీన సమాజానికి అవసరమైన నాయకత్వ లక్షణాలను వివరిస్తూ ,నాయకత్వం అంటే అధికారమే కాదు ,బాధ్యతతో కూడిన సేవా భావం అని స్పష్టం చేశారు . అలాగే ఎలక్ట్రానిక్స్ ,క్వాంటం టెక్నాలజీ వంటి శాస్త్రీయ అంశాలను విద్యార్థులకు వివరించారు . అది కాక అబ్రహం లింకన్ యొక్క విలువ ఆధారిత నాయకత్వాన్ని ,హిట్లర్ యొక్క దుర్వినియోగ నాయకత్వాన్ని ఉదాహరణగా తీసుకుని సమాజానికి కావలసిన నాయకత్వ లక్షణాలను వివరిస్తూ విలువైన సందేశం అందించారు . ఆ తర్వాత వారు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ విద్య మనిషిని శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్న ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీవీఎస్ కుమార్ గారు…
భౌతిక శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎమ్ గీతామాధురి , సభ్యులు S.N .సునీత D. నీరజ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.