నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 21: నెల్లూరు రూరల్ మండలం పరిధిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన మెగా DSC లో సెలెక్ట్ అయిన రూరల్ పరిధిలో ని ఉపాధ్యాయ లు 75 మందిని నెల్లూరు రూరల్ MLA తన కార్యాలయం లో పిలిపించి సన్మానం చేయటం జరిగింది. MLA విద్యార్థులు కు మంచి నాణ్యమైన విద్య అందించాలని కోరటం జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం DSC నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇతర పార్టి నాయకులు, కార్పొరేటర్లు పాల్గొని ఉపాధ్యాయులును ఘనంగా సన్మానించారు.

DSC లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు సన్మానం
నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 21: నెల్లూరు రూరల్ మండలం పరిధిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన మెగా DSC లో సెలెక్ట్ అయిన రూరల్ పరిధిలో ని ఉపాధ్యాయ లు 75 మందిని నెల్లూరు రూరల్ MLA తన కార్యాలయం లో పిలిపించి సన్మానం చేయటం జరిగింది. MLA విద్యార్థులు కు మంచి నాణ్యమైన విద్య అందించాలని కోరటం జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం DSC నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇతర పార్టి నాయకులు, కార్పొరేటర్లు పాల్గొని ఉపాధ్యాయులును ఘనంగా సన్మానించారు.

