Sunday, 7 December 2025
  • Home  
  • గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం*
- విశాఖపట్నం

గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం*

*గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం* *విశాఖపట్నంఅక్టోబర్ పున్నమి ప్రతినిధి * విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలో గురువారం గెడ్డలో గల్లంతైన 13 ఏళ్ల ధనుశ్రీ మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. తండ్రితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో మృతదేహం లభించింది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి కన్నీరుమున్నీరైంది, ఇది చూసిన పలువురు కంటతడి పెట్టారు.

*గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం*

*విశాఖపట్నంఅక్టోబర్ పున్నమి ప్రతినిధి *
విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలో గురువారం గెడ్డలో గల్లంతైన 13 ఏళ్ల ధనుశ్రీ మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. తండ్రితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో మృతదేహం లభించింది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి కన్నీరుమున్నీరైంది, ఇది చూసిన పలువురు కంటతడి పెట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.