శ్రీకాళహస్తి నియోజకవర్గం లో పలువురి మరణానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. బుధవారం శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామానికి చెందిన టిడిపి ఎస్సీసెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య సతీమణి గంగమ్మ ఆకస్మికంగా మరణించడంతో వారికి మరియు ఏర్పేడు మండలంలోని ఆమండూరు పంచాయతీకి చెందిన సుబ్రహ్మణ్య యాదవ్ మరణించడం తో ఈ ఇరువురి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయాలకు పూలమాలుల వేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.

పలువురి మరణానికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో పలువురి మరణానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. బుధవారం శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామానికి చెందిన టిడిపి ఎస్సీసెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య సతీమణి గంగమ్మ ఆకస్మికంగా మరణించడంతో వారికి మరియు ఏర్పేడు మండలంలోని ఆమండూరు పంచాయతీకి చెందిన సుబ్రహ్మణ్య యాదవ్ మరణించడం తో ఈ ఇరువురి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయాలకు పూలమాలుల వేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.

