కర్నూల్ వద్ద జరిగిన బస్సు దహనం దుర్ఘటనలో మరణించి నలుగురు కుటుంబ సభ్యుల అంత్యక్రియలు సోమవారం ఉదయం జరిగాయి. వింజమూరు మండలం గోళ్ళవారిపల్లికి చెందిన రమేష్, అతడి భార్య , ఇద్దరు పిల్లలు బస్సులోనే సజీవ దహనం అయ్యారు. ఉదయం వారి అవశేషాలకు , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్భంగా ఊరు మొత్తం కన్నీరు పెట్టింది. బెంగుళూరు నుంచి మృతుల స్నేహితులు కూడా వచ్చారు.

కన్నీరు పెట్టని కళ్ళు లేవు.. ఊరంతా విషాదమే బస్సు దహనం దుర్ఘటనలోమృతుల అంత్యక్రియలు
కర్నూల్ వద్ద జరిగిన బస్సు దహనం దుర్ఘటనలో మరణించి నలుగురు కుటుంబ సభ్యుల అంత్యక్రియలు సోమవారం ఉదయం జరిగాయి. వింజమూరు మండలం గోళ్ళవారిపల్లికి చెందిన రమేష్, అతడి భార్య , ఇద్దరు పిల్లలు బస్సులోనే సజీవ దహనం అయ్యారు. ఉదయం వారి అవశేషాలకు , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్భంగా ఊరు మొత్తం కన్నీరు పెట్టింది. బెంగుళూరు నుంచి మృతుల స్నేహితులు కూడా వచ్చారు.

