Sunday, 7 December 2025
  • Home  
  • కన్నీరు పెట్టని కళ్ళు లేవు.. ఊరంతా విషాదమే బస్సు దహనం దుర్ఘటనలోమృతుల అంత్యక్రియలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కన్నీరు పెట్టని కళ్ళు లేవు.. ఊరంతా విషాదమే బస్సు దహనం దుర్ఘటనలోమృతుల అంత్యక్రియలు

కర్నూల్ వద్ద జరిగిన బస్సు దహనం దుర్ఘటనలో మరణించి నలుగురు కుటుంబ సభ్యుల అంత్యక్రియలు సోమవారం ఉదయం జరిగాయి. వింజమూరు మండలం గోళ్ళవారిపల్లికి చెందిన రమేష్, అతడి భార్య , ఇద్దరు పిల్లలు బస్సులోనే సజీవ దహనం అయ్యారు. ఉదయం వారి అవశేషాలకు , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్భంగా ఊరు మొత్తం కన్నీరు పెట్టింది. బెంగుళూరు నుంచి మృతుల స్నేహితులు కూడా వచ్చారు.

కర్నూల్ వద్ద జరిగిన బస్సు దహనం దుర్ఘటనలో మరణించి నలుగురు కుటుంబ సభ్యుల అంత్యక్రియలు సోమవారం ఉదయం జరిగాయి. వింజమూరు మండలం గోళ్ళవారిపల్లికి చెందిన రమేష్, అతడి భార్య , ఇద్దరు పిల్లలు బస్సులోనే సజీవ దహనం అయ్యారు. ఉదయం వారి అవశేషాలకు , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్భంగా ఊరు మొత్తం కన్నీరు పెట్టింది. బెంగుళూరు నుంచి మృతుల స్నేహితులు కూడా వచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.