నందిగామ పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థన లు చేయడం జరిగింది. ఈ పూజలు స్థానికుల కోసం శాంతి, ఐక్య భావాన్ని పెంపొందించే విధంగా నిర్వహించబడ్డాయి.

- ఎన్ టి ఆర్ జిల్లా
కార్తీక మాసం సందర్భంగా నందిగామలో ప్రత్యేక పూజలు
నందిగామ పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థన లు చేయడం జరిగింది. ఈ పూజలు స్థానికుల కోసం శాంతి, ఐక్య భావాన్ని పెంపొందించే విధంగా నిర్వహించబడ్డాయి.

