శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ వీధిలో గంగమ్మ మరియు రామాలయం గుడి దగ్గర చిన్న పాటి వర్షానికే రోడ్లు కాలువలు నిండి ఇళ్లలోకి కాలువ లోని మురికి నీరు చేరి దుర్గందం ఏర్పడుతుంది.దీని వలన పిల్లలకు,పెద్దలకు విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది.ఈ విషయం గా ఎన్నో సార్లు మున్సిపల్ అధికారుల కు ప్రజా ప్రతినిధులకు విన్న వించుకున్న ఫలితం మాత్రం కనపడటం లేదు.కావున స్థానిక శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దీని మీద దృష్టి సారించి అధికారులకు ఆదేశించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇళ్లలోకి చేరిన మురికి నీరు
శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ వీధిలో గంగమ్మ మరియు రామాలయం గుడి దగ్గర చిన్న పాటి వర్షానికే రోడ్లు కాలువలు నిండి ఇళ్లలోకి కాలువ లోని మురికి నీరు చేరి దుర్గందం ఏర్పడుతుంది.దీని వలన పిల్లలకు,పెద్దలకు విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది.ఈ విషయం గా ఎన్నో సార్లు మున్సిపల్ అధికారుల కు ప్రజా ప్రతినిధులకు విన్న వించుకున్న ఫలితం మాత్రం కనపడటం లేదు.కావున స్థానిక శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దీని మీద దృష్టి సారించి అధికారులకు ఆదేశించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

