శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి ని స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని వారికి విన్నవించడం జరిగింది.దేవాలయాల అభివృద్ధిపై ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది.అనంతరం వారికి ఎమ్మెల్యే స్వామివారి ప్రతిమ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీకాళహస్తి కి విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి
శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి ని స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని వారికి విన్నవించడం జరిగింది.దేవాలయాల అభివృద్ధిపై ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది.అనంతరం వారికి ఎమ్మెల్యే స్వామివారి ప్రతిమ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

