Monday, 8 December 2025
  • Home  
  • విజయవాడలోని నోవాటెల్ హోటల్ నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు.
- E-పేపర్

విజయవాడలోని నోవాటెల్ హోటల్ నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు.

విజయవాడలోని నోవాటెల్ హోటల్ నందు జనసేన పార్టీ రాష్ ఈ సందర్భంగా ది 27.09.2025 శనివారం నాడు మధ్యాహ్నం 03:00 గం.లకు విజయవాడ, విద్యాధరపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్సీ నాగబాబు ఉదయభాను కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని నాగబాబు తెలిపారు.

విజయవాడలోని నోవాటెల్ హోటల్ నందు జనసేన పార్టీ రాష్

ఈ సందర్భంగా ది 27.09.2025 శనివారం నాడు మధ్యాహ్నం 03:00 గం.లకు విజయవాడ, విద్యాధరపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్సీ నాగబాబు ఉదయభాను కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని నాగబాబు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.