Monday, 8 December 2025
  • Home  
  • యు సి ఐ ఎల్ సమస్యలను పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
- కడప

యు సి ఐ ఎల్ సమస్యలను పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

యు సి ఐ ఎల్ లో సమస్యలను పరిష్కరించి,పర్యావరణ సహితంగా ప్రాజెక్టును నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యు.సి.ఐ ఎల్) సమస్యలపై ప్రాజెక్టు అధికారులు,పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశంనిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్.చెరుకూరిమాట్లాడుతూ.యుసీఐఎల్ ప్రాజెక్టులో ఎలాంటి భూ,ఇతర సమస్యలు తలెత్తకుండాపరిష్కరించాలని పులివెందుల ఆర్డీవోను ఆదేశించారు.ప్రాజెక్టు పరిధిలోని పునరావాసం కోరుతున్న కే కే కొట్టాల గ్రామాల ప్రజలు రైతులతో మాట్లాడి సమస్యలను సామరస్యంగాపరిష్కరించాలన్నారు.గతం లో ప్రాజెక్టు కోసం మంజూరైన భూములను త్వరతిగతిన వారికిఅప్పజెప్పాలన్నారు.ప్రాజెక్టునిర్వహణ,భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వంవహించారాదన్నారు.యురేనియం గనుల వల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండాచూడాలన్నారు.యురేనియం ప్రాజెక్టు (టైలింగ్)వ్యర్థపదార్థాల నిల్వలు,స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారుఈ కార్యక్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్,,యుసీఐఎల్ సూపర్డెంట్ నవీన్ రెడ్డి.పులివెందుల ఆర్డిఓ చిన్నయ్య ఆర్ అండ్ బి డిఈ మాధవి,రెవెన్యూ అధికారులు,పర్యావరణ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

యు సి ఐ ఎల్ లో సమస్యలను పరిష్కరించి,పర్యావరణ సహితంగా ప్రాజెక్టును నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యు.సి.ఐ ఎల్) సమస్యలపై ప్రాజెక్టు అధికారులు,పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశంనిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్.చెరుకూరిమాట్లాడుతూ.యుసీఐఎల్ ప్రాజెక్టులో ఎలాంటి భూ,ఇతర సమస్యలు తలెత్తకుండాపరిష్కరించాలని పులివెందుల ఆర్డీవోను ఆదేశించారు.ప్రాజెక్టు పరిధిలోని పునరావాసం కోరుతున్న కే కే కొట్టాల గ్రామాల ప్రజలు రైతులతో మాట్లాడి సమస్యలను సామరస్యంగాపరిష్కరించాలన్నారు.గతం లో ప్రాజెక్టు కోసం మంజూరైన భూములను త్వరతిగతిన వారికిఅప్పజెప్పాలన్నారు.ప్రాజెక్టునిర్వహణ,భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వంవహించారాదన్నారు.యురేనియం గనుల వల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండాచూడాలన్నారు.యురేనియం ప్రాజెక్టు (టైలింగ్)వ్యర్థపదార్థాల నిల్వలు,స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారుఈ కార్యక్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్,,యుసీఐఎల్ సూపర్డెంట్ నవీన్ రెడ్డి.పులివెందుల ఆర్డిఓ చిన్నయ్య ఆర్ అండ్ బి డిఈ మాధవి,రెవెన్యూ అధికారులు,పర్యావరణ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.