నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ జెండామాన్ వీధిలో హజరత్ మహబూబ్ సుభాని జండా మహోత్సవ కార్యక్రమం రేపు నెల 9,10 తారీకుల లో ముఖ్యఅతిథిగా హాజరు కావలసినదిగా మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి ని జెండా కమిటీ సభ్యులు శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల గత 15 సంవత్సరాలుగా మహోత్సవ కార్యక్రమం జరగలేదని, ఈసారి అంగా రంగ వైభవంగా జరుపుతామని తెలిపారు. అందుకు మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి స్పందిస్తూ ఆధ్యాత్మిక, మతపరమైన, సాంప్రదాయ కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి , రాజు , ఈడిగ సంఘం నాయకులు తుమ్మల శ్రీధర్ గౌడ్,గోల్డ్ షాప్పమౌల , సమీర్, షఫీ, అన్వర్, అల్తాఫ్, మహమ్మద్, షమీ, తదిరులు పాల్గొన్నారు.

జండా మహోత్సవానికి ఎంపీపీకి ఆహ్వానం
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ జెండామాన్ వీధిలో హజరత్ మహబూబ్ సుభాని జండా మహోత్సవ కార్యక్రమం రేపు నెల 9,10 తారీకుల లో ముఖ్యఅతిథిగా హాజరు కావలసినదిగా మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి ని జెండా కమిటీ సభ్యులు శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల గత 15 సంవత్సరాలుగా మహోత్సవ కార్యక్రమం జరగలేదని, ఈసారి అంగా రంగ వైభవంగా జరుపుతామని తెలిపారు. అందుకు మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి స్పందిస్తూ ఆధ్యాత్మిక, మతపరమైన, సాంప్రదాయ కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి , రాజు , ఈడిగ సంఘం నాయకులు తుమ్మల శ్రీధర్ గౌడ్,గోల్డ్ షాప్పమౌల , సమీర్, షఫీ, అన్వర్, అల్తాఫ్, మహమ్మద్, షమీ, తదిరులు పాల్గొన్నారు.

