Monday, 30 March 2026
  • Home  
  • మహిళ సాధికారత జాతీయ సదస్సులో బొజ్జల దంపతులు
- తిరుపతి

మహిళ సాధికారత జాతీయ సదస్సులో బొజ్జల దంపతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి రాయలవారికోటలో ఏర్పాటు చేసిన మహిళ సాధికారత జాతీయ సదస్సు కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది.మహిళ సాధికారత జాతీయ సదస్సుకు విచ్చేసిన ప్రముఖులను,ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ని ఆత్మీయం గా పలకరించడం జరిగింది.వారు బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తో కలిసి పని చేసిన అనుభవాలను ఈ సందర్భముగా గుర్తుచేసుకున్నారు.అనంతరం సదస్సు లో ఏర్పాటు చేసిన విందు మరియు లైటింగ్ షోలో సహచర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల దంపతులు పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి రాయలవారికోటలో ఏర్పాటు చేసిన మహిళ సాధికారత జాతీయ సదస్సు కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది.మహిళ సాధికారత జాతీయ సదస్సుకు విచ్చేసిన ప్రముఖులను,ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ని ఆత్మీయం గా పలకరించడం జరిగింది.వారు బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తో కలిసి పని చేసిన అనుభవాలను ఈ సందర్భముగా గుర్తుచేసుకున్నారు.అనంతరం
సదస్సు లో ఏర్పాటు చేసిన విందు మరియు లైటింగ్ షోలో సహచర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల దంపతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.