Wednesday, 30 July 2025
  • Home  
  • 74 మంది ముస్లింలు చిక్కుకుపోయారు:మంత్రి
- Featured

74 మంది ముస్లింలు చిక్కుకుపోయారు:మంత్రి

నెల్లూరు 09.05.2020  పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️ నెల్లూరు జిల్లాకు చెందిన ముస్లిం సోదరులు 74 మంది ఢిల్లీకి జమాత్ సభలకు వెళ్లి లాక్ డౌన్లో చిక్కుకు పోయారని వారిని త్వరిగతిన జిల్లాకు తీసుకురావాలని మంత్రి అనిల్…కలెక్టర్ కి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… నిబంధనల ప్రకారం వీరిని 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామన్నారు.జిల్లా కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం కృషి వల్ల కరోనా వైరస్ ఉద్ధృతి జిల్లాలో తగ్గిందని ప్రశంసించారు.

నెల్లూరు 09.05.2020  పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️

నెల్లూరు జిల్లాకు చెందిన ముస్లిం సోదరులు 74 మంది ఢిల్లీకి జమాత్ సభలకు వెళ్లి లాక్ డౌన్లో చిక్కుకు పోయారని వారిని త్వరిగతిన జిల్లాకు తీసుకురావాలని మంత్రి అనిల్…కలెక్టర్ కి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… నిబంధనల ప్రకారం వీరిని 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామన్నారు.జిల్లా కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం కృషి వల్ల కరోనా వైరస్ ఉద్ధృతి జిల్లాలో తగ్గిందని ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.