Tuesday, 24 March 2026
  • Home  
  • 7.5 కి.మీ. రైల్వే సొరంగం
- ఆంధ్రప్రదేశ్

7.5 కి.మీ. రైల్వే సొరంగం

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7.5 కి.మీ. రైల్వే సొరంగం నెల్లూరు-అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణాదిలోనే అతి పొడవైన రైల్వే సొరంగం ఉంది. రూ.2 వేల కోట్లతో ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం వరకు 113 కి.మీ. రైల్వేలైన్ను 2019లో నిర్మించారు. ఇందులో భాగంగా చిట్వేలి, రాపూర్ మండలాల్లోని వెలుగొండ అడవుల్లో చెర్లోపల్లి వద్ద 7.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని రూ.470 కోట్లతో నిర్మించారు. ఈ మార్గంలో చెరువులు, వంకలు దాటడానికి 15 పెద్ద వంతెనలు, 120 చిన్న వంతెనలను నిర్మించారు.

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7.5 కి.మీ. రైల్వే సొరంగం

నెల్లూరు-అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణాదిలోనే అతి పొడవైన రైల్వే సొరంగం ఉంది.

రూ.2 వేల కోట్లతో ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం వరకు 113 కి.మీ. రైల్వేలైన్ను 2019లో నిర్మించారు.

ఇందులో భాగంగా చిట్వేలి, రాపూర్ మండలాల్లోని వెలుగొండ అడవుల్లో చెర్లోపల్లి వద్ద 7.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని రూ.470 కోట్లతో నిర్మించారు.

ఈ మార్గంలో చెరువులు, వంకలు దాటడానికి 15 పెద్ద వంతెనలు, 120 చిన్న వంతెనలను నిర్మించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.