Sunday, 7 December 2025
  • Home  
  • 650 కుటుంబాలు టీడీపీలో చేరిక
- అన్నమయ్య

650 కుటుంబాలు టీడీపీలో చేరిక

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంది. పాటూరు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులు, గ్రామ నాయకులతో సహా 650 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ, కందులవారి పల్లి, చిట్వేల్ గ్రామాల్లో జరిగిన ఈ చేరికలకు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వం వహించారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంది. పాటూరు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులు, గ్రామ నాయకులతో సహా 650 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ, కందులవారి పల్లి, చిట్వేల్ గ్రామాల్లో జరిగిన ఈ చేరికలకు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వం వహించారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.