శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామపంచాయతీ సంబంధించిన చుక్కలు నిడిగల్లుఎస్టీ కాలనీలో గురువారం నాడు శివయ్యకు శంకుస్థాపన, బాలలయం కార్యక్రమం నిర్వహించి అనంతరం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి నరసింహమూర్తి, ఎక్సైజ్ సీఐ లావణ్య, ఐ సి డి సి ప్రాజెక్టు అధికారి దుర్గా ప్రియాంక బోడి దేవాలయం కమిటీ సభ్యులు అర్చకులుపాల్గొని కార్యక్రమం నిర్వహించారు. నాలుగు కలశాల సుగంధ ద్రవ్యాలతో స్వామికి శాస్త్రపరంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గత 500 సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతన కాలమైన ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శివయ్యకు నీడ కలిగినందుకు చుక్కలు నిడుగల్లు భక్తులు ఆనంద వ్యక్తం చేశారు గ్రామం పచ్చగా ఉండాలని ఊరు అభివృద్ధి కావాలని కోరుకున్న వారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

500 సంవత్సరాలు చరిత్ర కలిగిన శివయాలనికి శంకుస్థాపన
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామపంచాయతీ సంబంధించిన చుక్కలు నిడిగల్లుఎస్టీ కాలనీలో గురువారం నాడు శివయ్యకు శంకుస్థాపన, బాలలయం కార్యక్రమం నిర్వహించి అనంతరం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి నరసింహమూర్తి, ఎక్సైజ్ సీఐ లావణ్య, ఐ సి డి సి ప్రాజెక్టు అధికారి దుర్గా ప్రియాంక బోడి దేవాలయం కమిటీ సభ్యులు అర్చకులుపాల్గొని కార్యక్రమం నిర్వహించారు. నాలుగు కలశాల సుగంధ ద్రవ్యాలతో స్వామికి శాస్త్రపరంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గత 500 సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతన కాలమైన ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శివయ్యకు నీడ కలిగినందుకు చుక్కలు నిడుగల్లు భక్తులు ఆనంద వ్యక్తం చేశారు గ్రామం పచ్చగా ఉండాలని ఊరు అభివృద్ధి కావాలని కోరుకున్న వారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

