మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్యర్యంలో ఈ నెల 28 నఉదయగిరి లో ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్యకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు 28 న ఉదయం వైఎస్సార్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమనికి నియోజక వర్గం లోనీ వైసీపీ శ్రేణులు అభిమానులు హాజరు కావాలని కోరారు

28 తేదీన ఉదయగిరి లో వైసీపీ ఆధ్యర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమం
మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్యర్యంలో ఈ నెల 28 నఉదయగిరి లో ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్యకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు 28 న ఉదయం వైఎస్సార్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమనికి నియోజక వర్గం లోనీ వైసీపీ శ్రేణులు అభిమానులు హాజరు కావాలని కోరారు

