ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఈ నెల 21 న అనగా గురు వారం బాద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఆశ్వరావు పేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం కి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారూ. చంద్రుగొండ మండలం బెండలా పాడు గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారని శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి అక్కడ హెలిపాడ్, సభ వేదిక, పంపిణీ కి సిద్ధం గా ఉన్న ఇందిరమ్మ ఇల్ల ని పరీసీలించి అధికారులకి సూచనలు చేశారు


