Tuesday, 9 December 2025
  • Home  
  • 2026 జనవరి 1న ఆయుధ పోరాటానికి ముగింపు – మావోయిస్టు పార్టీ ప్రకటన
- ఆంధ్రప్రదేశ్

2026 జనవరి 1న ఆయుధ పోరాటానికి ముగింపు – మావోయిస్టు పార్టీ ప్రకటన

పున్నమి ప్రతినిధి 2026 జనవరి 1 నుంచి సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ప్రధాన స్రవంతిలో కలవడానికి కొంత సమయం కావాలని ఇటీవల కేంద్రానికి వారు వినతిపత్రం పంపిన విషయం తెలిసిందే. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం, హిడ్మా ఎన్‌కౌంటర్ తరువాత పార్టీ బలహీనపడింది. మిగిలినవారు కూడా లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

పున్నమి ప్రతినిధి

2026 జనవరి 1 నుంచి సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ప్రధాన స్రవంతిలో కలవడానికి కొంత సమయం కావాలని ఇటీవల కేంద్రానికి వారు వినతిపత్రం పంపిన విషయం తెలిసిందే. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం, హిడ్మా ఎన్‌కౌంటర్ తరువాత పార్టీ బలహీనపడింది. మిగిలినవారు కూడా లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.