ఆదివారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, రాష్ట్రంలో నిరుద్యోగులకు దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు. నవంబర్ 11వ తేదీన సీఎం చంద్రబాబు 50 ఎమ్మెస్ ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించనున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని ఆయన పేర్కొన్నారు.

20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం
ఆదివారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, రాష్ట్రంలో నిరుద్యోగులకు దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు. నవంబర్ 11వ తేదీన సీఎం చంద్రబాబు 50 ఎమ్మెస్ ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించనున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని ఆయన పేర్కొన్నారు.

