అయినవిల్లి ( పున్నమి ప్రతినిధి) అక్టోబర్ 2022. వీరవల్లి పాలెం గ్రామంలో స్కూలు భవన నిర్మాణం శంకుస్థాపన . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో నాడు నేడు సెకండ్ స్టేజ్ లో 12 లక్షల రూపాయలతో స్కూల్ భవన నిర్మాణాలకు స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎక్కువ కృషి చేసి,మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇచ్చినారని తెలిపినారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం ఉన్నత స్థాయిలో జరుగుతున్నదని ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు గన్నవరం శ్రీను. మండల అధ్యక్షురాలు మట్టపర్తి విజయలక్ష్మి పండు, మండల ఉపాధ్యక్షులు అడప వెంకట నాగభూషణం, గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, విద్యా కమిటీ చైర్మన్ కోరపు తాతాజీ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, మిండగుదిటి చిన్ని. కుడుపూడి జిజ్జి, వార లక్ష్మీనరసింహ రామ్, మిండగుదిటి రాంబాబు, అడప బాలాజీ, కోరపు రవి, గొర్రె వెంకట్రావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అయినవిల్లి ( పున్నమి ప్రతినిధి) అక్టోబర్ 2022. వీరవల్లి పాలెం గ్రామంలో స్కూలు భవన నిర్మాణం శంకుస్థాపన . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో నాడు నేడు సెకండ్ స్టేజ్ లో 12 లక్షల రూపాయలతో స్కూల్ భవన నిర్మాణాలకు స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎక్కువ కృషి చేసి,మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇచ్చినారని తెలిపినారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం ఉన్నత స్థాయిలో జరుగుతున్నదని ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు గన్నవరం శ్రీను. మండల అధ్యక్షురాలు మట్టపర్తి విజయలక్ష్మి పండు, మండల ఉపాధ్యక్షులు అడప వెంకట నాగభూషణం, గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, విద్యా కమిటీ చైర్మన్ కోరపు తాతాజీ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, మిండగుదిటి చిన్ని. కుడుపూడి జిజ్జి, వార లక్ష్మీనరసింహ రామ్, మిండగుదిటి రాంబాబు, అడప బాలాజీ, కోరపు రవి, గొర్రె వెంకట్రావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.