2025 మహిళల వరల్డ్ కప్ విజేత భారత్ – దక్షిణాఫ్రికాపై ఘన విజయం భారత్ సాధించింది
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది!
2025 మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి కప్ను కైవసం చేసుకుంది.
హర్మాన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శనతో దేశం మరోసారి గర్వపడేలా చేసింది.
భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం రాసుకుంది. హర్మాన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు 2025 వరల్డ్ కప్ను గెలుచుకుని అద్భుత విజయాన్ని సాధించింది.
1983 లో కపిల్ దేవ్ జట్టు,
2011 లో ధోనీ నాయకత్వం
తర్వాత ఇప్పుడు
2025 లో హర్మాన్ ప్రీత్ కౌర్ పేరు కూడా ఆ గర్వకరమైన జాబితాలో చేరింది. భారత మహిళల జట్టు కలల్ని నిజం చేస్తూ దేశానికి కొత్త గౌరవాన్ని తీసుకువచ్చింది. ఇది భారత క్రికెట్ గర్వానికి మరో చిరస్మరణీయ క్షణం!


