Saturday, 19 July 2025
  • Home  
  • 17 వరకు కొన్ని రైళ్లు మాత్రమే యధాతధం
- Featured

17 వరకు కొన్ని రైళ్లు మాత్రమే యధాతధం

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ కేంద్ర ప్రభుత్వం మే నెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించినందున అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు నెల్లూరు రైల్వే పీఆర్వో మడ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గూడ్సు రైళ్లు, పార్సిల్ సర్వీసు రైళ్ళు, వలస కూలీలను తరలించే ప్రత్యేక రైళ్లు యధావిధిగా కొనసాగుతాయని ఆయన వివరించారు.

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️

కేంద్ర ప్రభుత్వం మే నెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించినందున అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు నెల్లూరు రైల్వే పీఆర్వో మడ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గూడ్సు రైళ్లు, పార్సిల్ సర్వీసు రైళ్ళు, వలస కూలీలను తరలించే ప్రత్యేక రైళ్లు యధావిధిగా కొనసాగుతాయని ఆయన వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.