Tuesday, 9 December 2025
  • Home  
  • 16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలింపు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలింపు

తుఫాన్ కారణంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజోలు వశిష్ఠ గోదావరి ఒడ్డున మేకలపాలెంలో 60 కుటుంబాలు తాటాకు ఇళ్లలో నివసిస్తున్నాయి. ఇక్కడ ఉన్న 150 మందిని రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మండలంలో 16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలించామని తహసీల్దార్ భాస్కర్ వెల్లడించారు

తుఫాన్ కారణంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
రాజోలు వశిష్ఠ గోదావరి ఒడ్డున మేకలపాలెంలో 60 కుటుంబాలు తాటాకు ఇళ్లలో నివసిస్తున్నాయి.
ఇక్కడ ఉన్న 150 మందిని రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మండలంలో 16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలించామని తహసీల్దార్ భాస్కర్ వెల్లడించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.