



అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలో మోతే గ్రామంలో శనివారం రోజు సాయంత్రం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది గ్రామంలో ఎదురైన ప్రతి వారిని చిన్న పిల్లల తో సహా ఆరుగురిని కరిచింది గ్రామస్తులను ఒక్కసారి భయాందోళనలకు గురిచేసింది గ్రామస్తులు ఆ కుక్కను వెళ్లగొట్టి గాయపడిన చికిత్స నిమిత్తం వారిని దుబ్బాక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది

