
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న బక్కి వెంకయ్య దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి కూడ వెళ్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ భక్కి వెంకయ్య గారు ఉదయం దర్శించుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోతిరెడ్డిపేట్ వెళ్లి అక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి గారితో కలసి పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ప్రత్యక్షంగా పరిశీలించారు పాఠశాలలో ఉన్నటువంటి వసతులను సదుపాయాలు చూసి లేని వాటిపై జిల్లా విద్యాధికారి గారికి దృష్టికి తీసుకెళ్లారు జిల్లా విద్యాధికారి సానుకూలంగా స్పందించి సమస్య త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దోమకొండ అంజయ్య గౌడ్ దుబ్బాక మాజీ ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతి దయాకర్ నవీన్ గ్రామస్తులు పాల్గొన్నారు

