Sunday, 7 December 2025
  • Home  
  • నరసన్నపేటలో మెగా జాబ్ మేళా
- ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో మెగా జాబ్ మేళా

నరసన్నపేట పట్టణంలోని సత్యవరం జంక్షన్ సమీపంలోని పద్మావతి కళాశాల ఆవరణలో రేపు (మంగళవారం) మెగా జాబ్ మేళా జరగనుంది. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి హాజరుకానున్నారు.

నరసన్నపేట పట్టణంలోని సత్యవరం జంక్షన్ సమీపంలోని పద్మావతి కళాశాల ఆవరణలో రేపు (మంగళవారం) మెగా జాబ్ మేళా జరగనుంది. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు.

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి హాజరుకానున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.