Friday, 20 March 2026
  • Home  
  • 100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు: స్థలాన్ని పరిశీలించిన కాకాణి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు: స్థలాన్ని పరిశీలించిన కాకాణి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) .సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం కాగితాలపూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న సర్వే నంబర్ 434-Aలో 4.28 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ వేసి, పాత జీపీఏలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి కుట్ర జరుగుతోందని తెలిపారు. అధికారులు ఒత్తిడికి లొంగవద్దని హెచ్చరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) .సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం కాగితాలపూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న సర్వే నంబర్ 434-Aలో 4.28 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ వేసి, పాత జీపీఏలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి కుట్ర జరుగుతోందని తెలిపారు. అధికారులు ఒత్తిడికి లొంగవద్దని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.