( పున్నమి ప్రతినిధి) ఈనెల 5వ తేదీ నుండి 10 తేదీ వరకు అక్షర విద్యాలయం నందు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అథ్లెటిక్స్ పోటీలలో మియాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 4వ తరగతి విద్యార్థిని” విధిష్”” 3000 మీటర్స్ పరుగు పందెంలో తన సత్తా సాటి రెండవ బహుమతిని(RRUNNER) గా నిలచి అందరిని ఆశ్చర్యపరిచినది. ఈ విద్యార్థిని తల్లిదండ్రులను మరియు కోచర్ ను అక్షర విద్యాలయ డైరెక్టర్ శ్రీమతి కుముద మేడం గారు, ప్రిన్సిపల్ ప్రియా జాకబ్ గారు మరియు వైస్ ప్రిన్సిపల్స్ అందరు కలిసి సత్కరించారు.. End.
10 .8.25 తేదీ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అక్షర విద్యాలయం నందు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అథ్లెటిక్స్ పోటీలలో అతి చిన్న వయసులో తన సత్తా చాటిన మియాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని “విధిష్”
( పున్నమి ప్రతినిధి) ఈనెల 5వ తేదీ నుండి 10 తేదీ వరకు అక్షర విద్యాలయం నందు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అథ్లెటిక్స్ పోటీలలో మియాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 4వ తరగతి విద్యార్థిని” విధిష్”” 3000 మీటర్స్ పరుగు పందెంలో తన సత్తా సాటి రెండవ బహుమతిని(RRUNNER) గా నిలచి అందరిని ఆశ్చర్యపరిచినది. ఈ విద్యార్థిని తల్లిదండ్రులను మరియు కోచర్ ను అక్షర విద్యాలయ డైరెక్టర్ శ్రీమతి కుముద మేడం గారు, ప్రిన్సిపల్ ప్రియా జాకబ్ గారు మరియు వైస్ ప్రిన్సిపల్స్ అందరు కలిసి సత్కరించారు.. End.

