పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్లోని నాగార్జున నగర్ కాలనీలో అసోసియేషన్ సభ్యులతో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సభ్యులు గత రెండు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు.సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గత సీఎం కె.చంద్రశేఖరరావు పాలనలో హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్ధరించి, నగర ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా మరియు శుభ్రమైన తాగునీటిని అందించారని తెలిపారు.హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అవసరమని పేర్కొన్నారు.అందుకే రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఆమె ప్రజలను కోరారు.

*హైదరాబాద్ అభివృద్ధికి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అవసరం : సబితా ఇంద్రారెడ్డి* –నాగార్జున నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో మాటముచ్చట *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్లోని నాగార్జున నగర్ కాలనీలో అసోసియేషన్ సభ్యులతో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సభ్యులు గత రెండు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు.సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గత సీఎం కె.చంద్రశేఖరరావు పాలనలో హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్ధరించి, నగర ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా మరియు శుభ్రమైన తాగునీటిని అందించారని తెలిపారు.హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అవసరమని పేర్కొన్నారు.అందుకే రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఆమె ప్రజలను కోరారు.

