అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:20, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లతో ఆదివాసీ ప్రాంతం జల సమాధి అవుతుందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ లతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు ఆదివాసీల దృష్టిలో నరకాసురిడితో సమానమని పేర్కొని, హైడ్రో భూతం దిస్టి బొమ్మను సోమవారం అరకులోయ మండలం, తాంగులగుడ లో దహనం చేశారు. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు లు, వాటి నిర్మాణాల కొరకు జారీ చేసిన జీవో లు 2,13,51లను రద్దు చేయాలని బాలదేవ్ డిమాండ్ చేశారు.

హైడ్రో భూతాన్ని దహనం చేసిన ఆదివాసీలు
అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:20, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లతో ఆదివాసీ ప్రాంతం జల సమాధి అవుతుందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ లతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు ఆదివాసీల దృష్టిలో నరకాసురిడితో సమానమని పేర్కొని, హైడ్రో భూతం దిస్టి బొమ్మను సోమవారం అరకులోయ మండలం, తాంగులగుడ లో దహనం చేశారు. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు లు, వాటి నిర్మాణాల కొరకు జారీ చేసిన జీవో లు 2,13,51లను రద్దు చేయాలని బాలదేవ్ డిమాండ్ చేశారు.

