Sunday, 7 December 2025
  • Home  
  • హైడ్రో భూతాన్ని దహనం చేసిన ఆదివాసీలు
- అల్లూరి సీతారామరాజు

హైడ్రో భూతాన్ని దహనం చేసిన ఆదివాసీలు

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:20, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లతో ఆదివాసీ ప్రాంతం జల సమాధి అవుతుందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ లతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు ఆదివాసీల దృష్టిలో నరకాసురిడితో సమానమని పేర్కొని, హైడ్రో భూతం దిస్టి బొమ్మను సోమవారం అరకులోయ మండలం, తాంగులగుడ లో దహనం చేశారు. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు లు, వాటి నిర్మాణాల కొరకు జారీ చేసిన జీవో లు 2,13,51లను రద్దు చేయాలని బాలదేవ్ డిమాండ్ చేశారు.

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:20, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లతో ఆదివాసీ ప్రాంతం జల సమాధి అవుతుందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ లతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు ఆదివాసీల దృష్టిలో నరకాసురిడితో సమానమని పేర్కొని, హైడ్రో భూతం దిస్టి బొమ్మను సోమవారం అరకులోయ మండలం, తాంగులగుడ లో దహనం చేశారు. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు లు, వాటి నిర్మాణాల కొరకు జారీ చేసిన జీవో లు 2,13,51లను రద్దు చేయాలని బాలదేవ్ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.