Sunday, 7 December 2025
  • Home  
  • హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిత్యావసర వస్తువుల పంపిణీ
- అనంతపురం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిత్యావసర వస్తువుల పంపిణీ

లాక్ డౌన్ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తన సొంత గ్రామం అయినటువంటి కర్నూలు జిల్లా పసుపుల రుద్రవరం లో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 కేజీల బియ్యం 1కేజీ కంది బ్యాలు 7 రకాల నిత్యావసర వస్తువులను పసుపుల మాజీ సర్పంచ్ అయినటువంటితన తల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 550 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది తాను ఎంత ఎత్తు ఎదిగిన తాను పుట్టిన గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునికరోనా నేపథ్యంలో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తుంచుకుని పంపిణీ చేసేందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

లాక్ డౌన్ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తన సొంత గ్రామం అయినటువంటి కర్నూలు జిల్లా పసుపుల రుద్రవరం లో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 కేజీల బియ్యం 1కేజీ కంది బ్యాలు 7 రకాల నిత్యావసర వస్తువులను పసుపుల మాజీ సర్పంచ్ అయినటువంటితన తల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 550 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది తాను ఎంత ఎత్తు ఎదిగిన తాను పుట్టిన గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునికరోనా నేపథ్యంలో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తుంచుకుని పంపిణీ చేసేందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.