Tuesday, 24 March 2026
  • Home  
  • స్పీడ్ పోస్టులో రిజిస్టర్ పోస్టు విలీనం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్పీడ్ పోస్టులో రిజిస్టర్ పోస్టు విలీనం

సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి) బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్ పోస్టును తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి ఈ మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. రిజిస్టర్ పోస్టు ఇకపై స్పీడ్ పోస్టు కింద వాల్యూయాడెడ్ సర్వీసుగా అందుబాటులో ఉంటుంది. అలాగే, దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ అమలులోకి తీసుకువచ్చారు. డెలివరీ సురక్షితంగా జరిగేందుకు OTP ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నిర్ణయంతో సేవల వేగం, విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. తపాలా వ్యవస్థను ఆధునీకరించేందుకు తీసుకున్న ఈ చర్య ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా అధికారులు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి)

బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్ పోస్టును తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి ఈ మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. రిజిస్టర్ పోస్టు ఇకపై స్పీడ్ పోస్టు కింద వాల్యూయాడెడ్ సర్వీసుగా అందుబాటులో ఉంటుంది. అలాగే, దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ అమలులోకి తీసుకువచ్చారు. డెలివరీ సురక్షితంగా జరిగేందుకు OTP ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నిర్ణయంతో సేవల వేగం, విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. తపాలా వ్యవస్థను ఆధునీకరించేందుకు తీసుకున్న ఈ చర్య ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా అధికారులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.