స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 43 వ రోజు అన్నదానం

    0
    539

    రాపూరు, మే 13, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సందర్భంగా జరుగుతున్న 43 వ అన్నదానానికి రాపూరు లక్ష్మీపురం వాస్తవ్యులు మోడిబోయిన సోమశేఖర్, జ్యోత్స్న దంపతులు వారి కుమార్తె మోడిబోయిన శ్రీనేహ జన్మదినం సందర్భమున 500 మంది పేద గిరిజనులకు అన్నదానం కి విరాళం స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది వారి సహాయ సహకారాలతో పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగిందివారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తలియజేస్తు ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

    0
    0