Saturday, 28 March 2026
  • Home  
  • సోషల్ మీడియా పుకార్లను నమ్మకండి-ముక్కంటి ఆలయ ఈఒ
- తిరుపతి

సోషల్ మీడియా పుకార్లను నమ్మకండి-ముక్కంటి ఆలయ ఈఒ

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారంతో దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని ఆలయ పరిపాలనాధికారి వెంకటేశ్వర్లు ఒ ప్రకటనలో తెలిపారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఒక మహిళపై కేసు నమోదు చేశామని, ఆలయ పరువుకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారంతో దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని ఆలయ పరిపాలనాధికారి వెంకటేశ్వర్లు ఒ ప్రకటనలో తెలిపారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఒక మహిళపై కేసు నమోదు చేశామని, ఆలయ పరువుకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.