నెల్లూరు — పున్నమి ప్రతినిధి
Cell Point Mobiles & Electronics లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ప్రముఖ మొబైల్ బ్రాండ్స్, ఏసీలు, టీవీలపై తక్కువ ఈఎంఐలతో పాటు క్యాష్బ్యాక్, యాక్సెసరీస్పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ.12,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ ఆఫర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.


