జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 న శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ నగర్ కాలనీ నందు గల రోటరీ క్లబ్ నందు ఉ.9:00గం” నుండి సా.3:00గం ల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతున్నది,కావున ఆయన అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు,జన సైనికులు, కూటమి నాయకులు,మరియు సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు అవుతారని కోరుతున్నామని జనసేన నాయకులు పేట బ్రదర్స్ ప్రకటన విడుదల చేసారు.

సెప్టెంబర్ 2 న శ్రీకాళహస్తిలో రక్తదాన శిబిరం
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 న శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ నగర్ కాలనీ నందు గల రోటరీ క్లబ్ నందు ఉ.9:00గం” నుండి సా.3:00గం ల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతున్నది,కావున ఆయన అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు,జన సైనికులు, కూటమి నాయకులు,మరియు సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు అవుతారని కోరుతున్నామని జనసేన నాయకులు పేట బ్రదర్స్ ప్రకటన విడుదల చేసారు.

