ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నన్నూర్ టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ సమక్షంలో తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వికసిత్ భారత్-వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపుగా మోదీ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నన్నూర్ టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ సమక్షంలో తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వికసిత్ భారత్-వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపుగా మోదీ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

