తిరుపతిలో జరగనున్న గుర్రం జాషువా 130 వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు,మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) విచ్చేసారు.వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలంకారి శాలువా తో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు,మండల అధ్యక్షులు,సీనియర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సుజనా చౌదరి కి స్వాగతం పలికిన కోలా ఆనంద్
తిరుపతిలో జరగనున్న గుర్రం జాషువా 130 వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు,మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) విచ్చేసారు.వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలంకారి శాలువా తో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు,మండల అధ్యక్షులు,సీనియర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.

