Thursday, 12 February 2026
  • Home  
  • సీఐని కలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర పాలకమండలి
- చిత్తూరు

సీఐని కలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర పాలకమండలి

పలమనేరు అర్బన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ రెడ్డిని సోమవారం పట్టణ మందలి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ మురళీకృష్ణ , వైస్ చైర్మన్ గందోడి మంజునాథ్, పాలక మండలి సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కుట్టి, పాలకమండలి సభ్యులు రెడ్డప్ప,మోహన ప్రియ, ఎంటిఆర్ ప్రసాద్, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు అర్బన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ రెడ్డిని సోమవారం పట్టణ మందలి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ మురళీకృష్ణ , వైస్ చైర్మన్ గందోడి మంజునాథ్, పాలక మండలి సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కుట్టి, పాలకమండలి సభ్యులు రెడ్డప్ప,మోహన ప్రియ, ఎంటిఆర్ ప్రసాద్, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.