జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన దుస్సా మాధవి, అమరబోయిన శిరీష, యలమందల నాగమణి, చిన్నపొంగు రాణిలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మొత్తం ₹1,39,614 ఆర్థిక సాయం మంజూరైంది.
వైద్య చికిత్సల కోసం ఈ నిధులు అవసరమని స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువచ్చారు.ఆయన సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దుస్సా మాధవికి ₹75,000, అమరబోయిన శిరీషకు ₹20,000,యలమందల నాగమణికి ₹27,114, చిన్నపొంగు రాణికి ₹17,500 మంజూరయ్యాయి.
ఎమ్మెల్యే స్వయంగా తన నివాసంలో చెక్కులను బాధితు లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డోగుపర్తి విష్ణు, యలమందల కవి, వడ్డేంపూడి సీతారాములు, కారుపాటి డేవిడ్, మల్లెల కొండయ్య, నాయిని రజిని, పల్లెబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన దుస్సా మాధవి, అమరబోయిన శిరీష, యలమందల నాగమణి, చిన్నపొంగు రాణిలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మొత్తం ₹1,39,614 ఆర్థిక సాయం మంజూరైంది. వైద్య చికిత్సల కోసం ఈ నిధులు అవసరమని స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువచ్చారు.ఆయన సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దుస్సా మాధవికి ₹75,000, అమరబోయిన శిరీషకు ₹20,000,యలమందల నాగమణికి ₹27,114, చిన్నపొంగు రాణికి ₹17,500 మంజూరయ్యాయి. ఎమ్మెల్యే స్వయంగా తన నివాసంలో చెక్కులను బాధితు లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డోగుపర్తి విష్ణు, యలమందల కవి, వడ్డేంపూడి సీతారాములు, కారుపాటి డేవిడ్, మల్లెల కొండయ్య, నాయిని రజిని, పల్లెబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

