ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించామని, సీఎం పర్యటన సజావుగా సాగడంపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం పర్యటన విజయవంతం కావడంతో సిబ్బందిని అభినందించిన ఎస్పీ
ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించామని, సీఎం పర్యటన సజావుగా సాగడంపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.

