Sunday, 7 December 2025
  • Home  
  • సీఎం పర్యటన విజయవంతం కావడంతో సిబ్బందిని అభినందించిన ఎస్పీ
- ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన విజయవంతం కావడంతో సిబ్బందిని అభినందించిన ఎస్పీ

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించామని, సీఎం పర్యటన సజావుగా సాగడంపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించామని, సీఎం పర్యటన సజావుగా సాగడంపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.